తెలంగాణలో అమరులైన తొలి మహిళా కామ్రేడ్స్ కోసం స్థూపం నిర్మించుకున్న గ్రామం మానాల. నక్సలైట్లతో బేషరతుగా చర్చలు జరుపుతామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. చర్చల నాటకానికి తెరదించి బూకటపు ఎన్కౌంటర్లు, కోవర్టు హత్యలకు తెరలేపింది. 2005 మార్చి 6 రాత్రి మానాల అడవుల్లో పదిమంది విప్లవకారులను విషం పెట్టి హత్య చేసింది. గడ్డిపూల వాకిట్లో నెత్తురు పారింది. సూర్యుడు రక్తంలో పునర్జన్మించాడు. ఆ అమరుల స్మృతిలో కాశీం మానాల దీర్ఘకవిత రాశారు. మానాల అమరులను స్మరించుకోవడంటే.. విప్లవోద్యమంలో అమరులైన వేలాది విప్లవ వీరులను స్మరించుకోవడమే. అమరుల వారోత్సవాల సందర్భంగా దీర్ఘ కవిత పాఠకుల కోసం.
Type in English and Press Space to Convert in Telugu |
ఊళ్లకు ఊళ్లను ముంచి తెచ్చే నీళ్లు ఎవరి కోసం: కాశీం తెలంగాణ ప్రజలను ముంచి కోస్తాంధ్ర కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చేందుకు ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్టును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన........ |
విప్లవ ప్రజాస్వామ్యమే ప్రత్యామ్నాయం ʹబూర్జువా ప్రజాస్వామ్యం - అభివృద్ధి నమూనా - విప్లవ ప్రజాస్వామ్యంʹ పై విరసం కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ కాశీం ప్రసంగం........ |
రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు - అగ్రకుల తత్వం : కాశీం ఉపన్యాసం9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ర్ట మహాసభల్లో ʹరిజర్వేషన్లపై, కామ్రేడ్ కాశీం ఉపన్యాసం... |
గురిచూసే పాట గూడ అంజయ్యఊరుమనదిరా పాటను వేటూరి సుందరామ్మూర్తి కాపి కొట్టి వక్రీకరించి రాసాడు. అప్పుడు గద్దర్, గూడ అంజయ్య పత్రికా సమావేశం పెట్టి ప్రజలపాటను కాపీ కొట్టి సినిమా....... |
భూమికి సరే, జ్ఞాపకాలకు నష్టపరిహారం ఇవ్వగలరా? చారెడు భూమి ఉంటే తప్ప జీవించలేని మమ్ముల్ని భూమి నుంచి వెళ్లిపొమ్మంటే ఎట్లా? అని ఆ తల్లి ప్రశ్నిస్తున్నది. కేసులు పెట్టి బెదిరిస్తే అదురుకునేది లేదు....... |
తీవ్రతరమౌతున్న నిర్బంధాన్ని ప్రతిఘటిద్దాం!. తెలంగాణ, అలాగే దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం. 25 ఫిబ్రవరి 2020న జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్న... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |